LIC : ఎల్ఐసీ ఉద్యోగులకు శుభవార్త!
హోలీ పండుగకు ముందు జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఓ శుభవర్త అందించింది.
హోలీ పండుగకు ముందు జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఓ శుభవర్త అందించింది.
LIC పిల్లల భవిష్యత్ కోసం ఎల్ఐసీ అమృతబాల్ పేరుతొ కొత్త ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది. పిల్లల ఉన్నత విద్య - ఇతర అవసరాలను తీర్చడానికి తగిన కార్పస్ని కలిగి ఉండేలా ఈ ప్లాన్ ఉంటుందని LIC ప్రకటించింది. ఈ ప్లాన్ పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ చూడండి.
LICకి ఆదాయపు పన్ను రీఫండ్ భారీగా అందనుంది. ఈ త్రైమాసికంలో మొత్తం రూ. 25,464 కోట్ల ఆదాయపు పన్ను రీఫండ్ అందుతుందని ఎల్ఐసీ చైర్మన్ సిద్ధార్థ్ మహంతి వెల్లడించారు. మరోవైపు LIC మార్కెట్ క్యాప్ రూ.6,83,637.38 కోట్లకు చేరుకుంది.
HDFC బ్యాంకులో 9.99% వరకు వాటాను కొనడం కోసం LIC ప్రయత్నిస్తోంది. దీనికోసం ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో ఆర్బీఐ పేర్కొంది. అయితే, ఈ డీల్ ను ఎల్ఐసి ఏడాది లోపు అంటే వచ్చే ఏడాది జనవరి 24 లోపు క్లోజ్ చేయాల్సి ఉంటుంది.
ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్ ఐసీ మార్కెట్ విలువ పరంగా దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థగా మొదటిస్థానంలో నిలిచింది. మార్కెట్ క్యాప్ పరంగా ఎల్ఐసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ)ని వెనక్కి నెట్టింది. LIC ఇప్పుడు దేశంలోనే అత్యంత విలువైన PUSUగా అవతరించింది .
LIC జీవన్ ఉత్సవ్ పేరుతో కొత్త పాలసీ తెచ్చింది. కనీసం 5 లక్షల రూపాయలకు ఇన్సూర్ చేసుకుంటే.. సంవత్సరానికి రూ. 1.16 లక్షలు (GSTతో సహా) 5 ఏళ్ల పాటు ప్రీమియంగా చెల్లించాలి. మరో ఐదేళ్ల వెయిటింగ్ పిరియడ్ తరువాత నుంచి ప్రతి ఏటా 50 వేలు మరణించే వరకూ ఇస్తూనే ఉంటారు.
మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం అదిరిపోయే ప్లాన్ అందుబాటులో ఉంది. ఎల్ఐసీ జీవన్ తరుణ్ ప్లాన్..దీనిలో బీమా కవరేజీతోపాటు మనీ బ్యాక్ ఆప్షన్ కూడా ఉంటుంది. తక్కువ ప్రీమియంతో అధిక మొత్తాన్ని పొందే ఈ ఎల్ఐసీ తరుణ్ పాలసీ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ కథనంలోకి వెళ్లండి.
ఎల్ఐసీ.. భారతీయులందరూ ఎంతో ప్రగాఢంగా విశ్వసించే బీమా సంస్థ. ప్రజల విశ్వాసాన్ని నిలుపుకుంటూ ఎల్ఐసీ కూడా అనేక బీమా పథకాలను ప్రవేశపెడుతోంది. ఈ బీమా పథకాల ద్వారా ప్రజలకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తోంది. ఈ క్రమంలోనే.. ఎల్ఐసీ ధన్ వర్ష పథకాన్ని కూడా తీసుకువచ్చింది బీమా సంస్థ. ఇందులో ఒకేసారి భారీ మొత్తంలో ప్రీమియం చెల్లించడం ద్వారా మెచ్యూరిటీ కాలంలో అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ఉదాహరణకు రూ. 10 లక్షలు ఒకే ప్రీమియంలో చెల్లిస్తే.. మెచ్యూరిటీ కాలానికి రూ. 93 లక్షల వరకు ప్రయోజనం పొందవచ్చు. మరిన్ని వివరాల కోసం పైన హెడ్డింగ్ క్లిక్ చేయండి.