Trump: ఆయనేమి నియంత కాదు అంటున్న ట్రంప్!
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నియంత అనే వాదనలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోసిపుచ్చారు. ఉక్రెయిన్ -రష్యాల మధ్య త్వరలోనే శాంతి నెలకొంటుందన్నారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నియంత అనే వాదనలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోసిపుచ్చారు. ఉక్రెయిన్ -రష్యాల మధ్య త్వరలోనే శాంతి నెలకొంటుందన్నారు.
తెలంగాణ వాసులకు వాతావరణ శాఖ మరో చల్లని వార్త వినిపించింది. వచ్చే రెండు రోజులు ఉష్ణోగ్రతలు ఇంకాస్త తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పుకొచ్చారు.గత కొన్ని రోజుల నుంచి తెలంగాణలో ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగానే ఉంటున్నాయి.
ఉద్యోగులందరూ గతవారం ఏం పని చేశారో వివరించాలని మస్క్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ట్రంప్ దీని పై స్పందిస్తూ మస్క్ డిమాండ్ ను సమర్థించారు.దీనికి బదులివ్వకపోతే మిమ్మల్ని పాక్షికంగా లేదా పూర్తిగా ఉద్యోగాల నుంచి తొలగించినట్లే అని అన్నారు.
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్కి ఆ పార్టీకి దూరం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ని త్వరలో వీడబోతున్నారని తెలుస్తుంది.పార్టీకి నా అవసరం లేకపోతే చెప్పేయండి..నా వ్యాపకాలు నాకు ఉన్నాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
సిగ్నేచర్ షాట్ కవర్డ్రైవ్ కోహ్లీకి బలహీనంగా మారిందని పలువురు మాజీలు ఎన్నోసార్లు విమర్శించిన సంగతి తెలిసిందే. అది నిజమే అంటూ కోహ్లీ అంగీకరించాడు. ఇది నాకు సంకటస్థితి. కొన్నేళ్ల నుంచి కవర్ డ్రైవ్ నా బలహీనతగా మారిందంటూ విరాట్ అన్నాడు.
ఊబకాయం సమస్యపై మోదీ చేపట్టిన పోరుబాటలో సెలబ్రెటిలు కలుస్తున్నారు. ఈ సమస్యపై అవగాహన కల్పించేందుకు పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాతో 10మందిని మోదీ నామినేట్ చేశారు. ఇప్పుడు మహీంద్రా బ్రాహ్మణి, పీవీ సింధుతో పాటు మరో 10మందిని నామినేట్ చేశారు
వృశ్చికరాశి వారికి ఈ రోజు ఆనందకరంగా ఉంటుంది. నూతన భాగస్వామ్య వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో ఉహించని విజయాలు ఉంటాయి. వృత్తి ఉదోగాలలో అభివృద్ధికి సంబంధించి శుభవార్తలు వింటారు. మిగిలిన రాశుల వారికి ఎలా ఉందంటే..
ఉత్తర ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళా గురించి పలువురు సోషల్ మీడియాలో కుంభమేళాపై తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నారు. ప్రయాగ్రాజ్ పోలీసులు 140 సోషల్ మీడియా అకౌంట్లపై కేసులు పెట్టి 13 మందిపై ఎఫ్ఆఐర్ నమోదు చేశారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం శ్రీశైలం సిద్దమైంది. ఇప్పటికే ప్రభుత్వం ఉత్సవాల ఏర్పాట్ల పై సమీక్ష చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చే భక్తుల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.