BREAKING: పెను విషాదం.. ఈతకెళ్లి ఆరుగురు విద్యార్థులు మృతి!
కర్నూల్ జిల్లా ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో పెను విషాదం చోటుచేసుకుంది. ఈతకోసంవెళ్లిన ఆరుగురు విద్యార్థులు నీటికుంటలో మునిగి చనిపోయారు. మృతులందరినీ ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులుగా గుర్తించారు.
/rtv/media/media_files/2024/11/05/id8litA7yPAhjlG9maZX.jpg)
/rtv/media/media_files/2025/01/24/WCj1FyO3Vllcy868YabG.webp)