Pochampally Srinivas Reddy : పోలీస్ స్టేషన్ కు పోచంపల్లి శ్రీనివాస రెడ్డి..నాలుగున్నర గంటలపాటు...
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. పోలీసులు ఎమ్మెల్సీ పోచంపల్లిని నాలుగున్నర గంటలపాటు విచారించారు. ఫిబ్రవరి 11వ తేదీన తోల్ కట్ట గ్రామ పరిధిలోని ఫామ్ హౌస్ లో ఎస్ఓటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే.
/rtv/media/media_files/2026/01/02/fotojet-4-2026-01-02-20-36-51.jpg)
/rtv/media/media_files/2025/03/14/RKsLhgrdXyjVW1nuRuh9.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/kodi-jpg.webp)