Kishan Reddy: సింగరేణి అక్రమాలపై CBI దర్యాప్తు
సింగరేణిలోని నైనీ కోల్ బ్లాక్ కుంభకోణం అంటూ వస్తున్న వార్తలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలోని బొగ్గు గనుల విషయంలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఏం చేసిందో.. కాంగ్రెస్ కూడా అదే చేస్తోందని ఆయన అసహనం వ్యక్తం చేశారు.
/rtv/media/media_files/2024/11/09/goGnRodacnkRfVwveUMa.jpg)