KIA: కియా కొత్త కారు సైరోస్ ఎస్యూవీ బుకింగ్స్ స్టార్ట్
కియా ఇండియాలో తన మరో కొత్త కారును తీసుకువచ్చేసింది. సైరోస్ ఎస్యూవ మోడల్ బుకింగ్స్ ఈరోజు నుంచే స్టార్ట్ చేస్తున్నట్టు ప్రకటించింది. 25వేల బుకింగ్ రుసుముతో దీన్ని కస్టమర్లు బుక్ చేసుకోవచ్చును.
కియా ఇండియాలో తన మరో కొత్త కారును తీసుకువచ్చేసింది. సైరోస్ ఎస్యూవ మోడల్ బుకింగ్స్ ఈరోజు నుంచే స్టార్ట్ చేస్తున్నట్టు ప్రకటించింది. 25వేల బుకింగ్ రుసుముతో దీన్ని కస్టమర్లు బుక్ చేసుకోవచ్చును.
కియా,టెస్లాతోపాటు మరో రెండు కార్ల కంపెనీలు లక్షకు పైగా కార్లను వెనక్కి తీసుకోనున్నట్లు సమాచారం.కార్లలో లోపాల వల్ల కంపెనీలు ఆ కార్లను వెనక్కి తీసుకోవాలనుకుంటున్నట్లు సమాచారం.రీకాల్ చేస్తున్న నాలుగు కంపెనీల్లో టెస్లా, కియాతో పాటు ఫోర్డ్ మోటార్, జీఎం ఏసియా పసిఫిక్ కూడా ఉన్నాయి.