ప్రియాంక గాంధీకి పోటీగా నటి ఖుష్బూ.. వయనాడ్లో బీజేపీ వ్యూహం?
వయనాడ్ లోక్సభ స్థానానికి నవంబర్ 13న ఉపఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రియాంక గాంధీ వాద్రా బరిలో ఉన్నారు. ఆమెకు ప్రత్యర్థిగా బీజేపీ సీనియర్ నాయకురాలు, నటి ఖుష్బూ సుందర్ను నిలబెట్టారని కమలం పార్టీ నేతలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/2025/01/08/D8OQd2mfakMsSp7LAUbr.jpg)
/rtv/media/media_files/2024/10/19/0K9nD4sC7rFMjRznIfHZ.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-2023-11-23T094559.904-jpg.webp)