AP: పెట్టుబడులు ఆపేందుకే జగన్ ఇలా చేశాడు: ఎంపీ కేశినేని చిన్ని
జగన్ ఇప్పటికైనా శవ రాజకీయాలు మానుకోవాలన్నారు ఎంపీ కేశినేని శివనాధ్ చిన్ని. వైసీపీ ఉనికి కోల్పోకుండా ఉండేందుకే జగన్ ఢిల్లీలో ధర్నా చేశారన్నారు. ఆ ధర్నాకు అనేక మంది మద్దతు కోరినా ఎవరు ఇవ్వలేదని.. అఖిలేష్ యాదవ్ ఒక్కరే మద్దతు పలికారన్నారు.