ఛేజ్ చేసి మరీ బస్సెక్కాడు.. తనతో పాటు ఏడుగురిని కాపాడాడు.. జయసూర్యకు సెల్యూట్!
హైదరాబాద్ నుంచి జయసూర్య ఇంటర్వ్యూ కోసం బెంగళూరు వెళ్తున్నాడు. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు మియాపూర్ లో మిస్సైంది. ఛేజింగ్ చేసి మరీ మూసాపేట్ లో బస్సు ఎక్కాడు. అదే బస్సు కర్నూల్లో అగ్ని ప్రమాదానికి గురై 20 చనిపోయారు.
/rtv/media/media_files/2025/10/24/bus-accident-2025-10-24-18-37-10.jpg)
/rtv/media/media_files/2025/10/24/kurnool-accident-2025-10-24-16-30-31.jpg)