Madhya Pradesh Congress:పీసీసీ ఛీఫ్ పదవికి రాజీనామా చేయనున్న కమల్ నాథ్..
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
గత 70ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు చేసిందేమీ లేదన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ప్రధాని నరేంద్రమోదీ పేదలకు సంక్షేమ పథకాలతో వారికి మెస్సయ్యగా అనిపించుకుంటున్నారన్నారు. 70 ఏళ్ల పాటు ఆర్టికల్ 370ని కాంగ్రెస్ తన బిడ్డలా తన ఒడిలో పెట్టుకుందని, అయితే ప్రధాని మోదీ దానిని తొలగించి కాశ్మీర్ను భారత్లో విలీనం చేశారని అమిత్ షా అన్నారు.