కాళేశ్వరంలో లోపాలివే | Kaleshwaram Project | RTV
కాళేశ్వరంలో లోపాలివే | Loopholes in Kaleshwaram Project are submitted to Justice P C Ghosh Commission in its construction and Maintenance | RTV
కాళేశ్వరంలో లోపాలివే | Loopholes in Kaleshwaram Project are submitted to Justice P C Ghosh Commission in its construction and Maintenance | RTV
అన్నారం బ్యారేజ్ ప్రమాదంలో ఉంది. బ్యారేజ్ నుండి మరోసారి నీళ్లు లీక్ అవుతున్నాయి. గతంలో బుంగలు పడడంతో అధికారులు మరమత్తులు చేయగా.. మరోసారి నీళ్లు లీక్ అవుతున్నాయి. ప్రస్తుతం బ్యారేజిలో 10 గేట్లు ఎత్తి 7వేల క్యూసెక్కుల నీళ్ళు దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలిశారు. తెలంగాణకు ఐపీఎస్ అధికారుల కేటాయింపును పెంచాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మంత్రి ఉత్తమ్ తో కలిసి జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్తో భేటీ అయ్యారు.
కాళేశ్వరం అవినీతిపై దర్యాప్తు జరగాలని కోరుకుంటున్నారా? లేదా? అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరంపై పదే పదే ప్రశ్నించిన రేవంత్ ఇప్పుడేం చేస్తున్నారని అన్నారు. కాళేశ్వరంలో జరిగిన అవినీతిని కక్కించాల్సిందేనని డిమాండ్ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. 50 వేల కోట్ల కాంట్రాక్టర్ మేఘా కృష్ణా రెడ్డి బొక్కేశారని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు బీజేపీ నేతలు. ప్రతిపక్షంలో ఉండి సీబీఐ విచారణ కోరిన కాంగ్రెస్.. ఇప్పుడెందుకు సీబీఐ విచారణ కోరడం లేదని ప్రశ్నిస్తున్నారు.
ఈ రోజు మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనకు కాంగ్రెస్ మంత్రులు వెళ్లనున్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మేడిగడ్డ ప్రాజెక్ట్ ను పరిశీలించనున్నారు. సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టనున్నారు.