పార్టీ కోసం వెయ్యి కోట్లు అడిగాడు.. జేడీపై కేఏపాల్ సంచలన ఆరోపణలు..
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణపై కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన కొత్త పార్టీ పెడుతున్నారని, ఇందుకోసం రూ. 1000 కోట్లు అడిగారని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలోనే ఆయన కొత్త పార్టీ వస్తుందన్నారు పాల్.
/rtv/media/media_files/2026/01/11/cyber-2026-01-11-10-28-44.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/ka-paul-jpg.webp)