Andhra Pradesh: టీడీపీ బీసీ మంత్రం.. జనవరి 4 నుంచి 'జయహో బీసీ'..
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నా కొద్ది రాజకీయ మరింత వేడెక్కుతోంది. బీసీల ఓట్లే లక్ష్యంగా ప్రతిపక్ష టీడీపీ పావులు కదుపుతోంది. జనవరి 4వ తేదీ నుంచి 'జయహో బీసీ' కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, తొలి విడతలో క్షేత్రస్థాయిలో టీడీపీ నేతలు పర్యటిస్తారని నారా లోకేష్ ప్రకటించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/BC-DECLARATION-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/tdp-2-jpg.webp)