AP Politics: టీడీపీ టార్గెట్ ఇదే.. అందుకే పొత్తులు పెట్టుకున్నాం : అచ్చెన్నాయుడు
వైసీపీని గద్దె దించాలనే పొత్తులు పెట్టుకున్నామన్నారు టీడీపీ నేత అచ్చెన్నాయుడు, జనసేన నేత నాదెండ్ల మనోహర్. 150 సీట్లను టార్గెట్ గా పెట్టుకున్న చంద్రబాబు ఎన్నోసార్లు సర్వేలు చేసి అభ్యర్థులను ప్రకటించారన్నారు. పొత్తును విచ్ఛిన్నం చేయడానికి జగన్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
By Jyoshna Sappogula 23 Mar 2024
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి