Jagan: జగన్ నిర్ణయాన్ని ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేదు..వైసీపీ నేత కీలక వ్యాఖ్యలు!
వైసీపీలో జగన్ నిర్ణయానని ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేదని డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. వైసీపీ పెద్దలు ఒక్కసారి జగన్ ను కలిసేందుకు తనకు అవకాశం కల్పించాలని కోరారు.
వైసీపీలో జగన్ నిర్ణయానని ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేదని డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. వైసీపీ పెద్దలు ఒక్కసారి జగన్ ను కలిసేందుకు తనకు అవకాశం కల్పించాలని కోరారు.
వయసు అనేది కేవలం నాకు ఒక నంబర్ మాత్రమే.. నా ఆలోచనలు మాత్రం 15 ఏళ్ల కుర్రాడిలానే ఉంటాయంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందని ఆయన కుప్పంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు.
దేశంలో ఏ రాష్ట్రంలోని లేని బీసీల అభివృద్ధి ఏపీలో ఉందని బీసీ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. జగన్ బీసీల అభివృద్ధి చేస్తుంటే చూడలేని అగ్రవర్ణాల పెద్దలు చూడలేకపోతున్నారంటూ విమర్శించారు.
ఈసారి ఎన్నికల్లో రాజమండ్రి ఎమ్మెల్యే టికెట్ కావాలని సీఎం జగన్ ను కోరానని ఎంపీ భరత్ వెల్లడించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం నాకు అవకాశం ఇస్తున్నారని తెలిపారు.
తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇంటి వద్ద ఐఏఎఫ్టీయూ, సీఐటీయూ, ఏఐటీయూసీ అనుబంధ అంగన్వాడీ సంఘాల నాయకులు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ఎమ్మెల్యే ఇంటి వద్ద లేరని చెన్నై వెళ్లారని పోలీసులు చెప్పినప్పటికీ కూడా వారు రోడ్డు పై కూర్చుని నిరసన వ్యక్తం చేస్తున్నారు.
రాజుగా జన్మించిన అల్లూరి సీతారామరాజు..ఎస్టీల కోసం జీవితాన్ని ఎలా దారపోసారో..అలా ..నాడు ఎన్టీఆర్, వైఎస్సాఆర్..నేడు సీఎం వైఎస్ జగన్ బీసీల ఉన్నతికి పాటు పడుతున్నారని వైసీసీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు.
వైసీపీ నేత తోట త్రిమూర్తులు టీడీపీ జనసేన పొత్తు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ ముఖ్యమంత్రి అవుతాడు అనుకున్న కాపుల కలలను చెరిపేశాడు అంటూ ఆయన మీద విరుచుకుపడ్డారు.
పిల్లలు బంగారు భవిష్యత్కు బాటలు వేస్తూ ట్యాబ్లు పంపిణీ చేస్తుంటే దీన్ని వక్రీకరిస్తున్నారని లోకేశ్పై మంత్రి రోజా ఫైర్ అయ్యారు. అశ్లీల వీడియో చూసే అలవాటు లోకేశ్కు ఉంది కాబట్టే.. ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.