JAC: అరెస్టులు ఖండిస్తున్న వారిపై చర్యలు తీసుకోండి..డీజీపీకి జేఏసీ ఫిర్యాదు
ప్రభుత్వ అధికారులపై లగచర్ల గ్రామ ప్రజల భౌతిక దాడులను తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ తీవ్రంగా ఖండించింది. దాడికి పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ ఛైర్మన్ వి.లచ్చిరెడ్డి ఆద్వర్యంలో డీజీపీ జితేందర్ కు వినతిపత్రం అందచేశారు.
/rtv/media/media_files/2024/11/12/4Zif48deRAEfJFVtwEhp.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/janasena-jpg.webp)