Sehbaz Sharif: భారత్కు మరోసారి వార్నింగ్ ఇచ్చిన పాక్ ప్రధాని..
భారత్.. సిందూ జలాల ఒప్పందాన్ని నిలివేయడం తీవ్రంగా చింతించే విషయమని పాక్ ప్రధాని షెహబాద్ షరీఫ్ అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల జీవితాలు నాశనం కూకూడదని.. ఎట్టి పరిస్థితుల్లో కూడా పాకిస్థాన్ దీన్ని అంగీకరించదన్నారు.
/rtv/media/media_files/2025/05/30/D6UZZf8f0fue1bL74nHr.jpg)