BREAKING : మూడో టెస్టులో భారత్ ఘన విజయం..
ఇంగ్లాండ్ తో జరిగిన మూడో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 557 పరుగుల లక్ష్యాన్ని ఛేధించే క్రమంలో ఇంగ్లాండ్ 122 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 434 పరుగుల భారీ తేడాతో గెలిచిన టీమ్ఇండియా 5 టెస్టుల సిరీస్ లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది.