పాక్ అణు స్థావరాలు పాత ఇనుప సామానుకే.. | India Att@ck On Pak Nuclear Bases | India Pak War | RTV
తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అందులో భాగంగా పాకిస్థాన్లోని 9కీలక ఉగ్ర స్థావరాలపై భారత్ దాడులు నిర్వహించింది. ఈ దాడుల నేపథ్యంలో పాకిస్థాన్ లోని కిరాణాహిల్స్ అంశం తెరమీదకు వచ్చింది.