Zim vs Ind: జింబాబ్వేతో టీమిండియా చివరి T20 ఈరోజే.. పిచ్ ఎలా ఉందంటే..
భారత్-జింబాబ్వేల మధ్య ఐదు మ్యాచ్ ల సిరీస్ లో చివరి T20 మ్యాచ్ ఈరోజు జరగనుంది. ఇప్పటికే సిరీస్ ను టీమిండియా 3-1తో కైవసం చేసుకుంది. నామమాత్రమైన ఈ చివరి మ్యాచ్ లో భారత్ తన ఆధిక్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తుండగా.. జింబాబ్వే ఓటమి అంతరాన్ని తగ్గించుకోవాలని అనుకుంటోంది.