World Cup 2023: "ఏనుగులు వెళుతుంటే కుక్కలు మొరుగుతున్నట్లు"..అస్సలు ఓర్చుకోలేకపోతున్నారుగా
ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టీమ్ ఇండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. సెమీ ఫైనల్స్ లో కీవీస్ ను ఓడించి ఫైనల్స్ కు చేరుకుంది. అయితే ఇది చాలా మందికి నచ్చడం లేదు కాబోలు అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు. సెమీస్ మ్యాచ్ కు పిచ్ ను మార్చారంటూ పిచ్చి రాతలు రాస్తున్నారు.