IND VS AUS: టెన్షన్..టెన్షన్.. ఆ ఒక్క మార్పుతో భారత్ జట్టు? ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..!
ప్రపంచక్రికెట్లో అత్యుత్తమ సమరానికి కౌంట్డౌన్ మొదలైంది. రేపు(నవంబర్ 19) అహ్మదాబాద్లోని మోదీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా తలపడనుండగా.. భారత్ తుది జట్టులో మార్పు చేసే అవకాశం కనిపిస్తోంది. సిరాజ్ స్థానంలో అశ్విన్ లేదా శార్దూల్ జట్టులోకి వస్తారన్న ప్రచారం జరుగుతోంది.