Karnataka: అమ్మాయితో మాట్లాడాడని మస్లిం యువకుడిని చితక్కొట్టిన హిందువులు
కర్ణాటకలో హిందూ, ముస్లిం గొడవలు ఆగడం లేదు. నిన్నటి వరకు హనుమాన్ చాలీసా వివాదం నడిచింది...ఇప్పుడు హిందూ అమ్మాయితో ముస్లిం యువకుడు మాట్లాడాడని అతన్ని చితక్కొటిన ఘటన అక్కడ సంచలనం రేపుతోంది.