రాజకీయాలుJaggareddy: ఇకపై ఊరుకునే ప్రసక్తే లేదు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నవారికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఇంతకాలం ఓపిగ్గా ఉన్నానని.. ఇకపై ఓపిక పట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మరోసారి తనపై తప్పుడు ప్రచారం చేస్తే తన అనుచరులకు అప్పగిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. By Karthik 21 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలుటీడీపీకి చురకలంటించిన కోడెల శివరామ్.. కారణం అదేనా? దశాబ్దాలుగా పార్టీ అభివృద్ధికి కష్టపడిన వాళ్లకు నోటీసులివ్వడం ఏంటని కోడెల శివరామ్ ప్రశ్నించారు. చిలకలూరి పేట, నర్సారావు పేట, గురజాలలో చాలా మంది టికెట్స్ ఆశిస్తున్నారు. వాళ్లంతా నారా లోకేష్ ఎదుటే కొట్టుకున్నారు కూడా.. అలాంటి వారికి నోటీసులు ఇవ్వకుండా.. తనకు ఇవ్వడమేంటని ఫైర్ అయ్యారు. తెలుగు దేశం ఆఫీస్ ప్రారంభించినప్పటి నుంచి కన్నా లక్ష్మీ నారాయణ ఒక్కసారి కూడా అందులోకి వెళ్లనే లేదు. ఆయనకు నోటీసులివ్వకుండా.. By E. Chinni 02 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn