టీమ్ ఇండియాకు ఎదురుదెబ్బ...ఆడుతూ పాడుతూ గెలిచిన వెస్టిండీస్..!!
రెండో వన్డేలో వెస్టిండీస్ చేతుల్లో భారత్ చిత్తుగా ఓడింది. 1-1తేడాతో వన్డే సిరీస్ను వెస్టిండీస్ సమం చేసింది. శార్థూల్ ఠాకూర్ 3వికెట్లతో రాణించినా ఫలితం లేకపోయింది. 2023 ప్రపంచకప్ దగ్గర పడతున్న వేళ..టీమిండియా నుంచి ఇలాంటి ప్రదర్శన రావడం ఫ్యాన్స్ని షాక్కి గురి చేసింది.