వెస్టిండీస్పై టెస్టు సిరీస్ గెలిచిన భారత్ జట్టుకు రెండో వన్డేలో ఊహించని షాక్ తగిలింది. సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత శర్మ లేకుండా బరిలో దిగిన భారత జట్టు, వెస్టిండీస్పై ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. 6వికెట్ల తేడాతో భారత్ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. దీంతో వన్డే సిరీస్ 1-1తో సమం అయ్యింది. ఆగస్టు 1 జరిగే ఆఖరి వన్డే , సిరీస్ విజేతను నిర్ణయించనుంది.
పూర్తిగా చదవండి..టీమ్ ఇండియాకు ఎదురుదెబ్బ…ఆడుతూ పాడుతూ గెలిచిన వెస్టిండీస్..!!
రెండో వన్డేలో వెస్టిండీస్ చేతుల్లో భారత్ చిత్తుగా ఓడింది. 1-1తేడాతో వన్డే సిరీస్ను వెస్టిండీస్ సమం చేసింది. శార్థూల్ ఠాకూర్ 3వికెట్లతో రాణించినా ఫలితం లేకపోయింది. 2023 ప్రపంచకప్ దగ్గర పడతున్న వేళ..టీమిండియా నుంచి ఇలాంటి ప్రదర్శన రావడం ఫ్యాన్స్ని షాక్కి గురి చేసింది.
Translate this News: