నౌకాశ్రయంలో భారీ పేలుడు.. 400 మందికి పైగా?
ఇరాన్ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించింది. బందర్ అబ్బాస్ సమీపంలోని రజేయీ నౌకాశ్రయంలో పేలుడు సంభవించగా.. 400 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ పేలుడు ఎలా సంభవించిందని విషయం ఇంకా తెలియాల్సి ఉంది.