భారతీయులకు ట్రంప్ బిగ్ షాక్.. దాని కోసం రూ.లక్ష డాలర్లు కట్టాల్సిందే
డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వీసాల జారీలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్1బీ వీసా దరఖాస్తు ఫీజు లక్ష డాలర్లకు(రూ.83 లక్షలు) పెంచింది. . ట్రంప్ ఈ నిర్ణయం అమెరికాలోని టెక్నాలజీ రంగం, ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులకు తీవ్ర ప్రభావం చూపవచ్చు.