Gurukul School: గురుకులంలో విషాదం.. బాలిక మృతి!
తెలంగాణలోని కుమ్రంభీం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కడుపునొప్పితో సాసిమెట్ట గురుకుల పాఠశాల విద్యార్థిని ఆత్రం పార్వతి(12) మృతి చెందింది. ఇటీవలే జ్వరం,కడుపునొప్పితో హాస్పిటల్లో చేరి డిశ్చార్జ్ అయింది. మళ్లీ కడుపునొప్పి తీవ్రమై విద్యార్థిని మృతి చెందింది.
/rtv/media/media_files/2025/10/24/gurkula-2025-10-24-13-07-01.jpg)
/rtv/media/media_files/2024/12/26/eU6v8wJHFN1DLWDFOo3L.jpg)