ఆంధ్రప్రదేశ్Gumma Thanuja Rani: రాష్ట్రపతితో వైసీపీ ఎంపీ తనుజా రాణి భేటీ AP: వైసీపీ ఎంపీ గుమ్మా తనుజా రాణి ఈరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా కలిశారు. పలు గిరిజన,రాష్ట్ర సమస్యలు రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. జీవో నెంబర్ 3 పునరుద్ధరణపై చర్చించారు. By V.J Reddy 02 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn