BIG BREAKING: గ్రూప్ - 4 ఫలితాలు విడుదల
గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్. తాజాగా గ్రూప్ -4 ఫలితాలను TSPSC విడుదల చేసింది. అభ్యర్థుల ర్యాంకుల లిస్టును ప్రకటించింది. గత ఏడాది జులైలో గ్రూప్-4 పరీక్షలను టీఎస్పీఎస్సీ నిర్వహించిన విషయం తెలిసిందే.
గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్. తాజాగా గ్రూప్ -4 ఫలితాలను TSPSC విడుదల చేసింది. అభ్యర్థుల ర్యాంకుల లిస్టును ప్రకటించింది. గత ఏడాది జులైలో గ్రూప్-4 పరీక్షలను టీఎస్పీఎస్సీ నిర్వహించిన విషయం తెలిసిందే.
తెలంగాణలో ఇప్పటి వరకు పూర్తైన రాత పరీక్షల ఫలితాలు విడుదల చేసి.. ప్రభుత్వం పర్మిషన్ తీసుకొని నిలిచిపోయిన పలు పరీక్షలనూ మళ్లీ నిర్వహించేందుకు రెడీ అవుతోంది టీఎస్పీఎస్సీ. ఈ నేపథ్యంలో మరో వారం రోజుల్లోనే గ్రూప్ 4 ఫలితాలు రానున్నట్లు తెలుస్తోంది.