గుర్తు పెట్టుకో... ! | Group 2 Aspirants Sensational Comments On Chandrababu & Pawan Kalyan | RTV
ఎంతటి వారైనా వీధి కుక్కలు దాడి చేస్తే బలి కావాల్సిందే. వాఘ్ బక్రీ టీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరాగ్ దేశాయ్ ను తన ఇంటికి దగ్గరలోని వీధి కుక్కల దాడి చేయగా కిందపడి తలకు గాయమై మరణించారు.
ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది జగన్ సర్కార్. గ్రూపు-2లో అదనంగా 212 పోస్టులను పెంచుతూ సర్కార్ జీవోను విడుదల చేసింది. గతంలో గ్రూప్ -2లో 508పోస్టుల భర్తీకి సర్కార్ జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. పోస్టుల సంఖ్య పెంచాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేయడంతో సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. పరిశీలన అనంతరం 212 పోస్టుల పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణలో జూన్ 11న నిర్వహించిన గ్రూప్-1 పరీక్షను హైకోర్టు రద్దు చేయడంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో తీర్పుపై డివిజన్ బెంచ్ కు అప్పీలు చేయాలని కమిషన్ భావిస్తోంది.