Mahathma Gandhi: మహాత్మ గాంధీ ముని మనవరాలు కన్నుమూత!
మహాత్మ గాంధీ ముని మనవరాలు నీలంబెన్ పరీఖ్ కన్నుమూశారు.పరీఖ్ తన జీవితాంతం గిరిజన మహిళల విద్య కోసం కృషి చేశారు. పాఠశాలలు నిర్మించడంతో పాటు వారు వివిధ వృత్తులు చేయడానికి పాటుపడ్డారు. నీలాంబెన్ గాంధేయ భావజాలాన్ని విశ్వసించింది.
/rtv/media/media_files/2025/04/09/bjud2LYcWchEmijZH6l4.jpg)
/rtv/media/media_files/2025/04/02/RckNbt2lzME5scMcyZCd.jpg)