సమ్మె సైరన్ మోగించిన విద్యుత్ ఉద్యోగులు.. చర్చలు ప్రారంభించిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు సమ్మెబాట పట్టబోతున్నారు. ఇప్పటికే దీనిపై ఉద్యోగులు ప్రభుత్వానికి నోటీసులు పంపారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం.. . మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది. విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు వెళ్లకుండా చూస్తున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. వారి డిమాండ్లను పరిశీలించి ప్రభుత్వం చేసేది వారికి చెబుతామని వెల్లడించారు.