తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు పడుతున్న నేపథ్యం విద్యా సంస్థలకు సెలవులను పొడిగించింది. రాష్ట్రానికి భారీ వర్ష సూచన రావడంతో గురువారం, శుక్రవారం రెండు రోజులు ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన విద్యాశాఖ.. వర్షాలు తగ్గకపోవడంతో సెలవులను శనివారానికి పొడిగించింది. ఈ మేరకు సీఎం కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. విద్యా సంస్థలతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు సైతం మూసీవేయాలని సూచించింది
పూర్తిగా చదవండి..Alert: విద్యా సంస్థలకు సెలవులు పొడగింపు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు పడుతున్న నేపథ్యం విద్యా సంస్థలకు సెలవులను పొడిగించింది. రాష్ట్రానికి భారీ వర్ష సూచన రావడంతో గురువారం, శుక్రవారం రెండు రోజులు ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన విద్యాశాఖ.. వర్షాలు తగ్గకపోవడంతో సెలవులను శనివారానికి పొడిగించింది. ఈ మేరకు సీఎం కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. విద్యా సంస్థలతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు సైతం మూసీవేయాలని సూచించింది
Translate this News: