బిజినెస్Govt Scheme : భార్యాభర్తలకు నెలకు రూ.10,000..కేంద్రం అందిస్తోన్న ఈ స్కీం గురించి..పూర్తి వివరాలివే.! అటల్ పెన్షన్ యోజన..ఈ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ 2015 మే 9న కోల్కతాలో ప్రారంభించారు. ఈ స్కీంలో 60 ఏళ్లు పైబడిన వారికి కనిష్టంగా రూ.1000 నుంచి గరిష్టంగా రూ.5000 వరకు పింఛను అందజేస్తారు. భార్యాభర్తలిద్దరూ ఈ స్కీంలో చేరితే నెలకు రూ.10,000 చెల్లిస్తారు. By Bhoomi 10 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్Govt Scheme: ఆడపిల్లల భవిష్యత్ కోసం దిగులు చెందకండి...ఈ అద్భుతమైన స్కీంలో లక్ష పెడితే...44లక్షల ఆదాయం..ఎలాగో తెలుసా? సుకన్య సమృద్ది యోజన స్కీమ్లో చిన్న మొత్తంలో పెట్టుబడి పెడితే పెద్ద మొత్తాన్ని సంపాదించవచ్చు. రూ. 1లక్ష పెట్టుబడితో ఈ స్కీం ద్వారా రూ. 44లక్షల ఆదాయం మీ చేతిలోకి వస్తుంది. ఈ స్కీంలో ఏడాదికి 8శాతం వడ్డీ లభిస్తోంది. ఏడాదికి గరిష్టంగా రూ. 1.5లక్షలు డిపాజిట్ చేయవచ్చు. By Bhoomi 14 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్Govt Scheme:మహిళలకు గుడ్ న్యూస్..ఖాతాల్లోకి రూ. 6వేలు..సర్కార్ అందిస్తున్న ఈ సాయం గురించి మీకు తెలుసా..? దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలను అందించడంలో భాగంగా ప్రభుత్వం ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. అందులో ఒకటి ప్రధాన్ మంత్రి మాతృ వందన యోజన. ఈ స్కీం దేశంలోని గర్బిణీ స్త్రీలకు నేరుగా ఆర్థిక సాయం అందిస్తుంది. By Bhoomi 05 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn