Govt Scheme : భార్యాభర్తలకు నెలకు రూ.10,000..కేంద్రం అందిస్తోన్న ఈ స్కీం గురించి..పూర్తి వివరాలివే.!
అటల్ పెన్షన్ యోజన..ఈ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ 2015 మే 9న కోల్కతాలో ప్రారంభించారు. ఈ స్కీంలో 60 ఏళ్లు పైబడిన వారికి కనిష్టంగా రూ.1000 నుంచి గరిష్టంగా రూ.5000 వరకు పింఛను అందజేస్తారు. భార్యాభర్తలిద్దరూ ఈ స్కీంలో చేరితే నెలకు రూ.10,000 చెల్లిస్తారు.