రాష్ట్రాలు ఆహార సంస్థ నుంచి నేరుగా బియ్యం కొనుగోలు చేయవచ్చు..ప్రహ్లాద్ జోషి!
రాష్ట్ర ప్రభుత్వాలు తమ సంక్షేమ కార్యక్రమాలకు అవసరమైన బియ్యాన్ని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి నేరుగా కొనుగోలు చేసుకోవచ్చని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.బహిరంగ మార్కెట్ విక్రయ పథకం కింద బియ్యాన్ని క్వింటాల్కు రూ. 2,800 చొప్పున నేరుగా పొందవచ్చని తెలిపారు.
/rtv/media/media_files/2024/11/20/VkfksnStiHyMREid6iTB.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-6-2.jpg)