సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ లో పొగలు..కారణం ఏంటంటే!
Smoke in Tirupati-Secunderabad Vande Bharat Express: బుధవారం సాయంత్రం తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న రైలులో ఓ బోగీలో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులందరూ ఆందోళన చెందారు. అయితే ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బుధవారం సాయంత్రం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మునబోలు సమీపంలోకి రాగానే రైలులోని ఒక బోగీలో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
/rtv/media/media_files/2025/12/20/delhi-index-2025-12-20-12-03-57.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Untitled-design-1-1.png)