USA: టెక్సాస్లో వరదల బీభత్సం..43 మంది మృతి.. 23 మంది బాలికల గల్లంతు
అగ్రరాజ్యం అమెరికా తుఫాన్ తాకిడికి చిగురుటాకుల వణికింది. తుఫాన్ సృష్టించిన బీభత్సంతో టెక్సాస్ వరదలతో అతలాకుతలం అయ్యింది. ఆకస్మిక వరదలతో గ్వాడాలుపే నదికి వరదలు పోటెత్తాయి. వరదల మూలంగా తొమ్మిది మంది పిల్లలు సహా 43 మంది మరణించారు.
షేర్ చేయండి
Web Stories
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2025/07/06/43-people-killed-in-texas-due-to-storms-and-flooding-2025-07-06-09-11-22.jpg)