Layoffs : ఐటీ రంగంలో ఆగని లేఆఫ్లు.. ఈ ఏడాది 98 వేల జాబ్స్ కట్
ఐటీరంగంలో ఉద్యోగులకు గడ్డుకాలం నడుస్తోంది. ఎప్పుడు జాబ్ పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. 2024లో ఇప్పటివరకు మొత్తం 337 కంపెనీల నుంచి 98,834 మంది టెకీలు తమ ఉద్యోగాలు కోల్పోయారు.
ఐటీరంగంలో ఉద్యోగులకు గడ్డుకాలం నడుస్తోంది. ఎప్పుడు జాబ్ పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. 2024లో ఇప్పటివరకు మొత్తం 337 కంపెనీల నుంచి 98,834 మంది టెకీలు తమ ఉద్యోగాలు కోల్పోయారు.
ఆర్థిక సంక్షోభంతో పాకిస్థాన్ కొట్టుమిట్టాడుతోంది. ద్రవ్యోల్బణం పెరగడంతో నిత్యవసర ధరల వస్తువులు ఆకాశాన్ని తాకున్నాయి.రేట్లు ఆమాంత పెరుగుతుండటంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కిలో పిండి రూ.800, లీటర్ పాలు రూ.210, బియ్యం రూ.200 నుంచి 400 వరకు పెరిగాయి.
జీవితంలో ఆనందం, శ్రేయస్సు కోసం వాస్తు నియమాలను అనుసరించడం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. వాస్తు ప్రకారం, ఇంట్లో కొన్ని వస్తువులు ఉండడం అశుభమని చెబుతారు. విరిగిన దేవతా విగ్రహాలు, చెత్తాచెదారం, పాత బట్టలు ఇంట్లో ప్రతికూలతను పెంచుతాయని నమ్ముతారు.