Sad news: ఏపీలో మరో దారుణం.. కట్నం కోసం కాల్చేశారా?
తండ్రీ, కూతుళ్ల మరణం ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. తండ్రి, కూతురు మృతదేహాలు ఒకే చోట చూసిన స్థానికులు, కుటుంబ సభ్యులు, బంధువుల హృదయాలు కలిచివేసింది. వారి ఆర్తనాదాలు మిన్నంటాయి. ఈ ఘటన నరసన్నపేటలో కలకలం రేపింది.