Crime : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని సుపారీ ఇచ్చి మరీ భర్త హత్య!
ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను హత్య చేయించింది. దాని కోసం హంతకులకు 50 వేల రూపాయల సుఫారీని కూడా ఇచ్చింది. ఈ దారుణ ఘటన సంగారెడ్డి లో జరిగింది.
ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను హత్య చేయించింది. దాని కోసం హంతకులకు 50 వేల రూపాయల సుఫారీని కూడా ఇచ్చింది. ఈ దారుణ ఘటన సంగారెడ్డి లో జరిగింది.
వివాహేతర సంబంధం, ఆర్థిక లావాదేవీలు విషయంలో వివాహిత, వ్యక్తి మధ్య మొదలైన ఘర్షణ హత్యకు దారి తీసింది. వేసిన ప్లాన్ ప్రకారం మహిళ పనిచేస్తున్న ఆఫీసుకు వెళ్లి అతి దారుణంగా కత్తితో పొడిచి చంపాడు. అనంతరం ఎవరికీ డౌట్ రాకుండా తనకు తానుగా గాయపరచుకొని ఆ మహిళ తిరిగి దాడి చేసిందంటూ డ్రామా క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు. చివరకు పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది.
కొంతమంది వక్రబుద్ధితో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసుకుంటున్నారు. వారి సుఖం కోసం పిల్లలను, జీవితాన్ని కష్టాలలోకి నెట్టేస్తున్నారు. ఈ మధ్య కాలంలో చోటుచేసుకుంటున్న సంఘటనలే ఇందుకు నిదర్శనం. భవిష్యత్ను అంధకారంగా మార్చుతున్నా.. కటకటాల్లోకి వెళ్తున్నా.. పిల్లలు గోడువెళ్లబోస్తున్నా.. వారు మాత్రం మారటం లేదు. ఇలాంటి గదే మరొకటి.