CSIR-UGC-NET పరీక్ష వాయిదా..
జూన్ 25 నుంచి 27 వరకు జరగాల్సిన సీఎస్ఐఆర్ యజీసీ నెట్ పరీక్ష వాయిదా పడింది. అనివార్య కారణాల వల్ల ఈ పరీక్షను పోస్ట్పోన్ చేస్తున్నామని ఎన్టీయే తెలిపింది.
జూన్ 25 నుంచి 27 వరకు జరగాల్సిన సీఎస్ఐఆర్ యజీసీ నెట్ పరీక్ష వాయిదా పడింది. అనివార్య కారణాల వల్ల ఈ పరీక్షను పోస్ట్పోన్ చేస్తున్నామని ఎన్టీయే తెలిపింది.
యూజీసీ నెట్ పరీక్షను రద్దు చేసిన విషయం తెలిసిందే. డార్క్ వెబ్లో పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు గుర్తించారు. దీనిపై సీబీఐ విచారణ చేపట్టింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మరోవైపు నీట్ వ్యవహారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
యూజీసీ నెట్ 2024 పరీక్షను రద్దు చేశారు. అది కూడా ఎగ్జామ్ జరిగిన మర్నాడే దానిని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఎన్టీయే మధ్యసమగ్రత లోపించిందని...అందుకే పరీక్షను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. మరోసారి యూజీసీ నెట్ ఎగ్జామ్ను కండక్ట్ చేస్తామని కేంద్రం తెలిపింది.
నీట్ ప్రవేశ పరీక్షలో అక్రమాలకు పాల్పడిన కేసులో పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఓ స్కూల్ కి చెందిన ప్రిన్సిపల్ తో పాటు మరో నలుగురు టీచర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
డాక్టర్ చదువు కోసం నిర్వహించే నీట్ జాతీయ అర్హత ప్రవేశ పరీక్షల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేస్ మార్కులు పొందిన 1563మందికి మళ్ళీ పరీక్ష నిర్వహించాలని డిసైడ్ అయింది. ఈ నెల 23న వారికి ఎగ్జామ్ నిర్వహించనుంది.
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఐఐటీల్లో ఇంజనీరింగ్ సీట్ల భర్తీ కోసం ఈ నెల 26న జేఈఈ పరీక్ష నిర్వహించారు. దేశ వ్యాప్తంగా సుమారు 2 లక్షల మంది దీనికి హాజరయ్యారు.
తెలంగాణలో టీఎస్ ఎప్సెట్ పరీక్షను మే 7 నుంచి 11వ తేదీ వరకు ఆన్లైన్లో నిర్వహించనున్నారు.పరీక్షా కేంద్రాల్లోకి వాటర్ బాటిల్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను అనుమతించమని అధికారులు ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు. చేతులకు గోరింటాకు, టాటూలు వంటి వాటిని పెట్టుకోకూడదని తెలిపారు.