ఎవరెస్ట్ శిఖరం పై ట్రాఫిక్ జామ్..వైరల్ అవుతున్న పోస్ట్!
మౌంట్ ఎవరెస్ట్పై మునుపెన్నడూ లేని విధంగా సాహస యాత్రికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.మార్చి, ఏప్రిల్, మే, అక్టోబరు ,నవంబర్లలో ఎవరెస్ట్ ను అధిరోహించేందుకు వస్తుంటారు. కానీ ఈ సారి 500 మందికి పైగా యాత్రికులు గుంపులుగా ఎక్కుతున్న దృశ్యం మాత్రం వైరల్ గా మారింది.