AP News: ఏలూరు జిల్లాలో జోరుగా ఫేక్ సర్టిఫికెట్ల దందా..అక్రమార్కుల ఆట కట్టించిన పోలీసులు
ఏలూరు జిల్లా చింతలపూడిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా నకిలీ ధ్రువపత్రాలను విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.
ఏలూరు జిల్లా చింతలపూడిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా నకిలీ ధ్రువపత్రాలను విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.
ఈ మధ్యకాలంలో ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఆన్లైన్ ఆఫర్లు చూసి మోసపోవద్దని పోలీసులు చెబుతున్నా.. బాధితులు వినకుండా ఫోన్లో వచ్చిన ఆఫర్లు చూసి మోసపోతున్నారు. తాజాగా ఏలూరులో బిటెక్ విద్యార్థినికి సైబర్ నేరగాళ్లు టోకరా వేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
ఏపీలో వాలంటీర్ల ఆకృత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి . ఇప్పటికే అనేక మంది జీవితాలను పలువురు వలంటీర్లు నాశనం చేయగా.. ఇంకొందరు హత్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో బాలిక జీవితాన్ని వలంటీర్ నాశనం చేశాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆధార్ కార్డు కావాలంటూ ఆ బాలిక ఇంటికి వెళ్లిన ఈ దారుణానికి ఒడిగట్టాడు.
ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెం మండల పరిధిలోని లక్కవరంలో దారుణం చోటు చేసుకుంది. భార్య గుణపంతో భర్త తలను పగలగొట్టింది. భర్త ఏడుకొండలు తలపై భార్య బలంగా కొట్టడంతో ఏడుకొండలు అక్కడే కుప్పకూలాడు. దీనిని గమనించిన స్థానికులు 108 ఆంబులెన్స్కు సమాచారం ఇచ్చారు.