బ్యాలెట్ల కోసం ప్రత్యేక టేబుళ్లు.. ఒక్కో నియోజకవర్గానికి ఎన్ని పెట్టారంటే
ఈసారి పోస్టల్ బ్యాలెట్ల కోసం ప్రత్యేక టేబుళ్లను ఏర్పాటుచేస్తున్నట్లు ఈసీ తెలిపింది. ఈవీఎంల కౌంటింగ్ పూర్తయ్యేలోగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కూడా పూర్తిచేసేలా ప్లాన్చేసింది. ఇందుకోసం 500ఓట్లకు ఒకటి చొప్పున టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.