Drinking Water: ఇవి తిన్న తర్వాత పొరపాటున కూడా నీళ్లు తాగకండి.. ఎందుకంటే?
ఆహారం తీసుకున్న వెంటనే నీళ్లు తాగితే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. దోసకాయ, క్యారెట్ వంటి పచ్చి కూరగాయలలో అధిక ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. వీటిని తిన్న వెంటనే నీరు తాగితే కడుపులో యాసిడ్ ఏర్పడుతుంది.