Hyderabad: డిగ్రీ, పీజీ పట్టాలు పొందిన 17 మంది జీవిత ఖైదీలు.!
చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్న 17 మంది జీవిత ఖైదీలు డిగ్రీ, పీజీ పట్టాలు పొందారు. డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సీటీ 25వ స్నాతకోత్సవంలో వారికి డిగ్రీ, పీజీ పట్టాలను ప్రదానం చేశారు. జైల్లో ఉంటూ పట్టాలు పొందడంపై నెటిజన్లు అభినందిస్తున్నారు.