PM Modi: సిద్ధరామయ్య, డీకే శివకుమార్తో కలిసి మోదీ మెట్రో ప్రయాణం.. VIDEO
కర్ణాటకలో ప్రధాని మోదీ మూడు వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. అక్కడ అక్కడ బెంగళూరు-బెళగావి మధ్య వందేభారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించారు. ఆ తర్వాత మరో రెండు వందేభారత్ రైళ్లు అక్కడి నుంచే వర్చువల్గా ప్రారంభించారు.