Maha Kumbhmela 2025: కుంభమేళాలో పుణ్యస్నానాలకు మిగిలింది రెండు ముహూర్తాలే..ఎప్పుడంటే
ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్లో కుంభమేళా అత్యంత వైభవంగా సాగుతోంది. కుంభమేళా మొదలై నెలరోజులు కావొస్తున్నా భక్తులు మాత్రం కోట్లాదిగా వస్తూనే ఉన్నారు. ఇప్పటికే 40 కోట్ల మందికి పైగా భక్తులు కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు చెబుతున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/srisailam-jpg.webp)
/rtv/media/media_files/2025/02/10/YV7PHX6OVV0POH0BZNWu.webp)